దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం

దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దివ్యాంగులు ఆర్థిక స్వాలంబన పొంది ఇతరుల వలె సాధారణ జీవనం గడపడానికి వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమలు సేవా వ్యాపారాలను స్థాపించుకొని జీవనోపాధి పొందాలని ఉద్దేశంతో తెలంగాణ…

స్కౌట్స్ మరియు గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు

స్కౌట్స్ మరియు గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి పెద్దపల్లి, జనవరి -22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్…

కేశోరం ఫ్యాక్టరీ కార్మికులకురోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ అవగాహన సదస్సు

కేశోరం ఫ్యాక్టరీ కార్మికులకురోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ అవగాహన సదస్సు స్వీయ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ బసంత్ నగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్…

KCR Nutrition Kit : కాంగ్రెస్ ప్రభుత్వంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ మరియు కెసిఆర్ కిట్ బంద్: మెతుకు ఆనంద్

కాంగ్రెస్ ప్రభుత్వంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ మరియు కెసిఆర్ కిట్ బంద్: మెతుకు ఆనంద్ ఈరోజు వికారాబాద్ పట్టణంలోని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ…

CM Revanth Reddy : సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన కలవడం జరిగింది. తెలంగాణ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ సందర్భంగా తెలంగాణ స్కిల్…

గోదావరిఖని కోదండ రామాలయంలో మరియు అయ్యప్ప స్వామి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన

గోదావరిఖని కోదండ రామాలయంలో మరియు అయ్యప్ప స్వామి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అర్చకులు గోదావరిఖని కోదండ…

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ…

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీTrinethram News : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండా గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల…

పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ

తేదీ: 07/01/2025.పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, వె లేరుపాడు మండల ముంపు ప్రాంత ప్రజలకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వారి బాధలను…

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 సంవత్సర నూతన డైరీ ఆవిష్కరించిన ఏసీపీ మడత రమేష్, మరియు సిఐ ఇంద్ర సేన రెడ్డి

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 సంవత్సర నూతన డైరీ ఆవిష్కరించిన ఏసీపీ మడత రమేష్, మరియు సిఐ ఇంద్ర సేన రెడ్డి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 2025 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొత్త ఉత్తేజాన్ని ఏర్పరుచుకోవాలని,…

Other Story

You cannot copy content of this page