నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

Trinethram News : 5th Jan 2024 నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.ఈ రోజు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల…

నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.ఈ రోజు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిని నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ,దుండిగల్ మున్సిపాలిటీ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జి‌హెచ్‌ఎం‌సి లోని 8 డివిజన్ల…

రేవంత్ రెడ్డి ని సచివాలయంలో కలిసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించబడిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, మరియు కమ్యూనికేషన్స్,పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసి…

శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కర్నాటక మంత్రి బోసు రాజు గారిని,తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

You cannot copy content of this page