రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర”

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ నేతృత్వంలో “భారత్ న్యాయ యాత్ర”… 14 రాష్ట్రాల్లో కొనసాగనున్న భారత్ న్యాయ యాత్ర

జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి : జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం.. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది.. వీళ్లు.. వారు తిన్నారు అంటున్నారు, వాళ్లు..…

మూడో వన్డేలో భారత్ విజయం

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది.…

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండ…

భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్

Covid-19 Cases: భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరల్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా యొక్క కొత్త వేరియంట్ జెన్.1తో ప్రజలలో భయాందోళన సృష్టించింది. ఇదిలా ఉండగా.. రోజు రోజుకి కోవిడ్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై…

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వాతావరణ శాఖ…

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!!

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!! హైదరాబాద్:డిసెంబర్ 15శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం వందే భారత్ రైలును నడపాలని నిర్ణ యించింది.వారంలో…

You cannot copy content of this page