BRS పార్టీ కీ మామ కోడలు గుడ్ బై

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 25బీఆర్ఎస్ పార్టీకి మహే శ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి భారీ షాక్ ఇచ్చారు. తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి BRS…

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు

Trinethram News : వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగూతూనే చాలా సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ వస్తున్న రాఘురామకృష్ణరాజు ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. 

కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై!

ప్రభుత్వం ధరణి పోర్టల్ ధరిద్రాన్ని వదుల్చుకునేందుకే యత్నిస్తున్నది. ఐతే ఆర్వోఆర్ 2020 యాక్టు సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికే మొగ్గు చూపిస్తున్నది ఒకటీ రెండు సవరణలతో మెరుగైన సేవలందించే అవకాశం లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.…

You cannot copy content of this page