Central Team : జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన

Inspection by central team in the district Trinethram News : Andhra Pradesh : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటల పరిశీలన కోసం కేంద్ర బృందం గురువారం గుంటూరు వచ్చింది.ముందుగా కలెక్టరేట్ కార్యాలయంలోని…

Central Team : ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన

Central team visit AP today వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం Trinethram News : విజయవాడ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి…

IIT : ఐఐటీ నిపుణుల బృందం ఇవాళ అమరావతికి చేరుకుంది

Trinethram News : అమరావతీ : 2nd Aug 2024 అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల సామర్థ్యంపై అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు శుక్రవారం ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన భవనాలు కూడా ఉన్నాయి. అలాంటి…

కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం

Trinethram News : యూపీ: ఘాజీపూర్‌లో విషాదం.. కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం….పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200…

కాళేశ్వరంపై విచారణకు ఎన్డీఎస్ఏ బృందం

వారం రోజుల్లో అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్ లను పరిశీలించనున్న కేంద్ర బృందం. నేడు అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ లను పరిశీలించిన స్టేట్ డ్యాం సేఫ్టీ కమిటీ.

మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని…

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం

నంద్యాల సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు

You cannot copy content of this page