Ration of Rice : 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్

15 quintal ration of rice Pattiveta District Civil Supplies Department Officer Prem Kumar ముత్తారం, ఆగస్టు -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ముత్తారం మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని…

బియ్యం మాఫియా ఒకటి తారీకు

Rice Mafia : రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ ఏరియా లో విచ్చలవిడిగా నడుస్తున్న రేషన్ దంద పట్టించుకోని విజిలెన్స్అధికారులు.నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక రోడ్డుపైన ఖాళీగా తిరుగుతున్న విద్యార్థులకి ఇలాంటి అవకాశాలు వేయాలి అని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.…

Ration Rice : 4.27 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 13 గ్యాస్ సిలిండర్లు పట్టివేత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్

గోదావరిఖని, ఆగస్టు -01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పట్టణంలోని రమేష్ నగర్ లో అక్రమంగా నిల్వ చేసిన 4.27 క్వింటాళ్ల రేషన్ బియ్యం , వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 13 గృహ సిలిండర్లను పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ…

Illegal Ration Rice : 100 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్

100 quintals of illegal ration rice Pattiveta District Civil Supplies Department Officer Prem Kumar ధర్మారం, జూన్ 20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 100…

Illegal Ration Rice : 96 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత…. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్

96 quintals of illegal ration rice was chased….District Civil Supplies Department Officer Prem Kumar సుల్తానాబాద్, జూన్ -13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో గురువారం పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక…

రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా

Trinethram News : ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టి ఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ఇందులో జింక్ విటమిన్ A, B6, ధయమిన్, రైబోప్లావిన్, నియసిస్ వంటి పోషకాలు కలపడం…

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత:-రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ_

కృష్ణాజిల్లా గుడివాడలో అక్రమ రేషన్ వ్యాపార జోరు భారీగా కొనసాగుతుంది కొత్త పేటకు చెందిన అక్రమ బియ్యం అర్జునరావు మళ్ళీ పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు,అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా, రూరల్ ఎస్.ఐ లక్ష్మీ…

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Trinethram News : సూర్యాపేట జిల్లా :సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల…

రూ.29కే కేజీ బియ్యం

‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…

చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం

చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం అమాంతం పెరిగిన ధరలు.. రూ.6వేల నుంచి రూ.7వేల వరకు..నెల రోజుల్లో రూ. 800 నుంచి రూ.వెయ్యి పెరుగుదలఇబ్బందిపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలుధరలను అదుపు చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు బియ్యం ధరలు పేద, మధ్య తరగతి…

You cannot copy content of this page