సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రీజనల్…

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం…

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 12తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే…

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో…

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర

ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ వైఎస్ షర్మిల….

ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

Trinethram News : ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి హైదరాబాద్: జనవరి 05తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమ స్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి…

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు…

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు 3:30 గంటల పాటు సాగిన విఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమైన సామాన్యభక్తుల సర్వదర్శనం ఉదయం 5:14 గంటలకు నుండి సామాన్య భక్తులను వైకుంఠద్వార దర్శనం అనుమతిస్తున్న టీటీడీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి :…

నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా : నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14 మకర సంక్రాంతితో ముగియనున్న ధనుర్మా‌స ఘడియలు దనుర్మాశ గడియలను ఉత్తరాంద్రలో నెలగంటు గా పిలుస్తున్న ప్రజలు

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నేడు పంచదార్ల క్యాంప్‌సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌

Other Story

You cannot copy content of this page