Shri Ammavari Sakambari Devi : ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం

Shri Ammavari Shakambari Devi Utsavmulu starts on Indrakiladri Trinethram News తేదీ.19-07-2024:శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం..ఈరోజు శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు…

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి

AP Assembly sessions will start from July 22 కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ అయితే…

Collector Koya Harsha : జూలై 5న విలోచవరంలో స్యాండ్ ట్యాక్సీ ప్రారంభం జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha launched Sand Taxi in Vilochavaram on 5th July పెద్దపల్లి, జూలై-04: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూలై 5న ఉదయం 7 గంటల నుంచి ఆన్లైన్ స్యాండ్ ట్యాక్సీ…

Re-opening Program After Summer Vacation : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాఘవాపూర్ వేసవి సెలవుల అనంతరం పున ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Zilla Parishad High School, Raghavapur District Collector participated in the re-opening program after summer vacation పెద్దపల్లి, జూన్ -12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని…

Stock Market : లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

Stock markets start with gains Trinethram News : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 147.65 పాయింట్లు లాభపడి 76,604.24 వద్ద, నిఫ్టీ 48.70 పాయింట్లు పెరిగి…

Prajavani : నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం

Prajavani will start from today Trinethram News : హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా…

మంచిర్యాలలో బడిబాట కార్యక్రమం ప్రారంభం

Badibata program started in Mancharya జూన్ 06, మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పట్టణంలోని ఏసీసీ- 3 అంగన్ వాడీ కేంద్రం…

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు…

రేపటి నుండి జేఈఈ మెయిన్- 2: పరీక్షలు ప్రారంభం

రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ హైదరాబాద్‌:ఏప్రిల్‌ 03జేఈఈ మెయిన్‌ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు…

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

You cannot copy content of this page