PM Modi : సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం

PM Modi condoles death of Sitaram Yechury Trinethram News : Sep 12, 2024 ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.…

PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ

Prime Minister Modi will participate in the election campaign in Jammu on 14th Trinethram News : జమ్మూకశ్మీర్‌ : Sep 08, 2024, 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.…

PM called Chandrababu : చంద్రబాబుకు ప్రధాని ఫోన్‌.. వరద పరిస్థితిపై ఆరా

Prime Minister called Chandrababu, asked about the flood situation Trinethram News : అమరావతిభారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్ర…

PM Narendra Modi : ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Prime Minister Narendra Modi started a two-day law conference in Delhi Trinethram News : Delhi : మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన…

M Modi : నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will launch three Vande Bharat trains today ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి. తమిళనాడులోని…

PM Narendra Modi : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Indian Prime Minister Narendra Modi held bilateral talks with Ukrainian President Zelensky Trinethram News : ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం…

Modi : పోలాండ్ చేరుకున్న ప్రధాని.. తొలి భారతీయ నాయకుడు మోదీనే

Modi is the first Indian leader to reach Poland Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రెండు రోజుల పోలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కొద్దిసేపటిక్రితమే మోదీ పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్…

Prime Minister : పోలండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

The Prime Minister left for a visit to Poland and Ukraine Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర…

CM Naidu met PM Modi : నేడు ప్రధాని నరేంద్ర మోడీ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

CM Chandrababu Naidu met Prime Minister Narendra Modi today Trinethram News : న్యూ ఢిల్లీ : ఆగస్టు 17ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు…

PM Narendra Modi : ఎర్రకోట పై జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ

Prime Minister Narendra Modi hoisted the flag on the Red Fort Trinethram News : న్యూ ఢిల్లీ ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని…

You cannot copy content of this page