DLPPO and MPDO : వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ డి ఎల్ పి ఓ ని మరియు ఎంపీడీవో ని కోరుతూ వినతి పత్రం అందజేశారు

A petition was handed over to DLPPO and MPDO asking them to move them to safer places Trinethram News : త్రినేత్రం న్యూస్ నందిపేట మండల్ 13. 9. 2024. ఉమెన్ రైట్స్ జిల్లా…

P.Arun : ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్

District Collector P.Arun అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్ 1వ తేదీనే 100శాతం పింఛన్లు పంపిణీ కావాలి. పల్నాడుజిల్లా లోని పింఛనుదారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్…

CPR : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన సి పి ఆర్ అవగాహన దినోత్సవం :పునర్జన్మ:

CPR Awareness Day under the Chairmanship of District Medical and Health Officer: Rebirth: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అధ్యక్షతన నేషనల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సి పి ర్ ) అవగాహన…

ఖనిలో కోర్టుల లో నూతనంగా ఏ జి పి ల నియామకం

Appointment of new AGPs in mines courts గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని అడిషనల్ జిల్లా కోర్టు అడిషనల్ జిపిగా జాగిరి రాజయ్య సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా నడిపెల్లి కిషన్ రావు మరియు జూనియర్ సివిల్…

Lions Club : లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా పి మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం

P Mallikarjun sworn in as President of Lions Club రామగుండం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 53వ ఇన్స్టాలేషన్ సెర్మని నిర్వహించారు.…

ఎన్ టి పి సి కి వచ్చే అవార్డుల కింద ఎంతోమంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు దాగి ఉన్నాయి

The lives of many contract workers are hidden under the awards to NTPC గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అవార్డుల ధ్యాసే తప్ప రక్షణ చర్యలపై ఎన్టిపిసి యాజమాన్యానికి శ్రద్ధ లేదు IFTU రాష్ట్ర నాయకులు తోకల…

ఆర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

Trinethram News : సికింద్రాబాద్ నకిలీ షాడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి.. 2018 లో ఆర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక…

ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం

రాష్ట్ర మంత్రి పైలెట్ కార్ ఢీకొని భద్రాచలం ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం… ఇట్టి విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి

Trinethram News : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా సీపీఐ కార్యదర్శి ఉమా…

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎస్ పి కీ చట్టభద్ధత : రాహుల్ గాంధి

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత…

You cannot copy content of this page