828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్

828 students are HIV positive Trinethram News : Tripura : 47 మంది మృతి. ప్రతిరోజు 7 కొత్త కేసులు నమోదు. వీరిలో ఎక్కువ మంది 220 స్కూళ్లు, 24 కాలేజీలకు విద్యార్థులే. మాదక ద్రవ్యాల వినియోగమే కారణం.…

డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్

Actress Hema tested positive for drugs Trinethram News : అడ్డంగా దొరికిన హేమ! బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు పార్టీలో పాల్గొన్న మొత్తం 101మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు…

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61,…

తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

COVID19 అప్‌డేట్ తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. హైదరాబాద్ నుండి గరిష్టంగా 9 కేసులు నమోదయ్యాయి.. ఇప్పటివరకు చికిత్సలో మొత్తం 55 క్రియాశీల కేసులుండాగా 1 కోలుకున్నారు..

ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌

అయ్యప్ప స్వాములూ.. బహుపరాక్‌!ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌తమిళనాడు,కర్ణాటక,తెలంగాణల్లోనూకేసులువిశాఖలో మూడు పాజిటివ్ కేసులు రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి కొవిడ్‌ దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 తీవ్ర రూపం దాలుస్తోంది. కేరళలో మొదలై అన్ని…

కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. కాకినాడ జీజీహెచ్‌లో కరోనా కోసం ప్రత్యేక వార్డు.. ఐసోలేషన్‌ సెంటర్‌లో ముగ్గురికి చికిత్స.

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్ హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు…

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు ఢిల్లీ.. దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.. ఇప్పటివరకు…

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి..

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి.. హైదరాబాద్.. కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్…

You cannot copy content of this page