మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt renamed another scheme Trinethram News : అమరావతి ‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్పు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో…

NTR Bharosaga : పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ

Renovation of NTR Bharosaga name for pension scheme Trinethram News : అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు…

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు…

పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు

Trinethram News : ఉపాధిపై ఆధార్‌ దెబ్బ.. పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులుదీని వల్ల ఉపాధిహామీ పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మందినరేగా సంఘర్ష్‌ మోర్చా…

You cannot copy content of this page