పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు

Trinethram News : కేరళ పతనంతిట్టా జిల్లాలోనిశబరిమలలో అగ్నిప్రమాదం పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు భయంతో పరుగులు తీసిన భక్తులు పలువురు భక్తులకు స్వల్ప గాయాలు మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

You cannot copy content of this page