నారా లోకేష్ సహకారంతో 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ

నారా లోకేష్ సహకారంతో 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్ శిక్షణ పొందిన “40”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ…

ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం

ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం…. దాతలు సాంబశివరెడ్డి, నరేష్ సేవలు మరువలేనివి… మహిళా పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం… రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ధనసరి సూర్య… ఘనంగా నిర్వహించిన “సంక్రాంతి కానుక “” కార్యక్రమం… ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయమని పీసీసీ…

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి!

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి! Trinethram News : ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బ్యాంల్లు (కందిపప్పు) ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం… ప్రజల ద్వారా బయోమెట్రిక్…

హాస్టల్ విద్యార్థులకు ప్యాడ్ లు పంపిణీ చేసిన జనసేన మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి

హాస్టల్ విద్యార్థులకుప్యాడ్ లు పంపిణీ చేసినజనసేన మండల అధ్యక్షురాలుప్రమీల ఓరుగంటి ఈ రోజు మర్రిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సరం పురస్కరించుకునికేక్ కట్ చేసి విద్యార్థులకు ప్యాడ్ లు పంపిణీ చేసిన మర్రిపాడు మండల జనసేన…

నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ..

నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ.. తిరుమల.. ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ…

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు.. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి…

ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ

ఇక‌పై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 ల‌క్షల వ‌ర‌కూ ఉచిత వైద్యం.. ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సంబంధించి సీఎం జ‌గ‌న్ కీల‌క‌నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వ‌ర‌కూ ఉచిత‌వైద్యం అందించే కార్యక్రమానికి సీఎం…

You cannot copy content of this page