నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి: హరిరామజోగయ్య

టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న హరిరామజోగయ్య ఇప్పటికే ఓసారి లేఖ నాకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు అంటూ పవన్ ఫైర్ మరోసారి లేఖాస్త్రం సంధించిన హరిరామజోగయ్య

వారి ఖర్మ.. నేను చేయగలిగింది ఏమీ లేదు: హరిరామ జోగయ్య

పవన్ కు లేఖల ద్వారా పలు సూచనలు చేసిన జోగయ్య ఆయన సూచనలను పట్టించుకోని పవన్ టీడీపీ, జనసేన బాగు కోరి సలహాలు ఇచ్చానన్న జోగయ్య

హైకమాండ్ తో నేను మాత్రమే ఎందుకు ఘర్షణ పడాలి?: బాలినేని శ్రీనివాసరెడ్డి

మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారని విమర్శ ఎంపీగా ఎవరిని ప్రకటించినా అభ్యంతరం లేదని వ్యాఖ్య

మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సైతం అంటున్న ముప్పసాని భూలక్ష్మీ

మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సైతం అంటున్న ముప్పసాని భూలక్ష్మీ చంద్రబాబుకి మైలవరం ఆసెంబ్లీని బహుమతి గా ఇస్తా స్థానికురాలిని బి.సి.మహిళనైన నాకు అవకాశం ఇవ్వండి మైలవరం :బి.సి మహిళనైన నాకు మైలవరం నియోజక వర్గ ఎమ్మెల్యే గా అధినేత చంద్రబాబు…

చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Trinethram News : చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు తాను వద్దని చంద్రబాబే అనుకున్నారన్న కేశినేని నాని ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని ధీమా మీడియాను పట్టించుకోవడాన్ని మానేశానన్న కేశినేని

సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవపడలేదు: – గోరంట్ల మాధవ్

సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవపడలేదు: – గోరంట్ల మాధవ్ చావో, రేవో వైసీపీలోనే అన్న గోరంట్ల మాధవ్ త్వరలోనే జగన్ ను కలుస్తానని వెల్లడి పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందని ఆశాభావం

కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సీఎం తో నేను సంతకం పెట్టిస్తా:మంత్రి పొంగులేటి

కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సీఎం తో నేను సంతకం పెట్టిస్తా:మంత్రి పొంగులేటి కొత్తగూడెంజిల్లా: డిసెంబర్ 25గత ప్రభుత్వం అవకతవ కలతో సింగరేణి కార్మికులను పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ధ్వజ మెత్తారు. గత ప్రభుత్వ మాటలతో మీలాగే నేను కూడా నమ్మి…

మంగళగిరిలో నేను చేసిన పొరపాటు అదే: నారా లోకేశ్

మంగళగిరిలో నేను చేసిన పొరపాటు అదే: నారా లోకేశ్ పోయిన ఎన్నికల్లో 21 రోజుల ముందే మంగళగిరి వచ్చానన్న లోకేష్ ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టీకరణ మంగళగిరి మనసులు గెలుచుకున్నానని వెల్లడి

నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

Chandrababu: నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్ అమరావతి: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..15…

You cannot copy content of this page