YCP : ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట

Relief for YCP leaders in AP High Court Trinethram News : Andhra Pradesh : టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు బెయిల్ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల.. దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్…

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల్ల‌ను ఉప‌యోగించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు…రాజ‌కీయ నేత‌ల‌కు ఈసీ వార్నింగ్

Trinethram News : న్యూఢిల్లీ:- లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు,…

You cannot copy content of this page