నేడు కేసీఆర్‌ బర్త్‌ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు

Trinethram News : హైదరాబాద్ తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్‌ 70వ బర్త్‌ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ దళపతి…

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

కక్ష్యలోకి ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహంకొనసాగుతున్న కౌంట్‌డౌన్‌ శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది.. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.…

నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి?

Trinethram News : నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి? ఆయనకు ఎంపీ సీటు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ తన మామ తరఫున ప్రచారం చేస్తారని టాక్….

నేడు చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ పాల్కే వర్ధంతి

Trinethram : భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే.1913లో అతను…

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

Trinethram News : హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ…

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్‌…

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది

రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి..

నేడు నల్గొండలో బీఆర్ఎస్ సభ.. రైతు గర్జన సభకు కేసీఆర్

Trinethram News : హైదరాబాద్ BRS Chief: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3…

You cannot copy content of this page