నేడు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభ లో పాల్గొననున్నారు

Trinethram News టీడీపీ అధినేత చంద్రబాబు రాకకోసం ఫ్లెక్సీలతో నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ ఫొటోలతో పసుపు మయం అయిన క్రోసూరు…పట్టణం..ఈరోజు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న.. బీసీ నాయకుడు ..జంగా మరియూ వారి ఆత్మీయులు పల్నాడు జిల్లా.. నేడు టిడిపి జాతీయ…

నేడు తెనాలి రానున్న జనసేన అధినేత పవన్

Trinethram News : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు…

నేడు నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను…

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రొద్దుటూరు తిరుపతి (నాయుడు పేట )శ్రీకాళహస్తి రోడ్ షో లలో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు

నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు “ప్రజాగళం”

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో తో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూలు…

నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

నేడు డిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలపై సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశం..…

నేడు తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా

Trinethram News : హైదరాబాద్:మార్చి23ఐపిఎల్ సీజన్17లో భాగంగా శనివారం సన్‌రైజ ర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈడె న్ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌ లో కోల్‌కతా సన్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. కొన్ని సీజన్‌లుగా పేలవ మైన ప్రదర్శనతో…

You cannot copy content of this page