జనవరి 4 నుంచి తెదేపా ‘జయహో బీసీ’.. ప్రకటించిన నారా లోకేశ్
Nara Lokesh: జనవరి 4 నుంచి తెదేపా ‘జయహో బీసీ’.. ప్రకటించిన నారా లోకేశ్ మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై…