ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్
ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్ 26 జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన. సిద్ధమైన రూట్ మ్యాప్ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యం. ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు.…
ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్ 26 జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన. సిద్ధమైన రూట్ మ్యాప్ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యం. ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు.…
జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి…
Trinethram News : ఢిల్లీ ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం. ఈ విషయం ప్రకటించిన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్.. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ న్యాయయాత్ర.
నంద్యాల : శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగింపు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి…
అన్నమయ్య జిల్లా: రాజంపేట రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై నుంచి ఎక్కిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు. రాత్రి 10 గంటల సమయం లో ఘటన. గుర్తు తెలియని వ్యక్తి మెదడుతో కూడా బయటపడి అక్కడికక్కడే మృతి.…
ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్లో ఆంక్షలు సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి కోరారు. పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా రాత్రి 10నుంచి…
అమరావతి వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి.. తాడేపల్లి వైసీపీ కార్యాలయం ముందు ఆయుష్ ఉద్యోగులు ఆందోళన. తొలగించిన పారామెడికల్ ఆయుష్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు.
Trinethram News : 8th Jan 2024 : అమరావతి పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్…
నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి…
Trinethram News : 7th Jan 2024 ఏపిలో స్కూళ్ళుకు ఎల్లుండి నుంచి పది రోజులు సెలవులు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు మొత్తం 10 రోజుల పాటు…
You cannot copy content of this page