నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు.

Trinethram News : విశాఖపట్నం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ నెల 13…

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్‌ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా,…

Other Story

You cannot copy content of this page