రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : హైదరాబాద్‌:మార్చి 21అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

CBN కి కుమారుడి వివాహా పత్రిక ను అందజేసి, ఆహ్వానించిన ఎంపీ నామ నాగేశ్వరరావు

మార్చి 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్…

అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : ఆయిల్‌పామ్‌ పరిశ్రమలో రూ.30 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం: తుమ్మల నాగేశ్వరరావు కరెంట్‌ బిల్లులు భారం కాకుండా రూ.30 కోట్లతో బయో పవర్‌ ప్లాంట్‌ పామాయిల్‌లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు

Trinethram News : ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు నేడు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు…

మేనిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు

మేనిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు గాంధీభవన్లో ఈరోజు మ్యానిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ కమిటీ మీటింగ్ ఐటి మినిస్టర్ మరియు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన…

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా: జనవరి 11సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ…

పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కేక్ కట్

కొత్తగూడెం నియోజకవర్గం పోట్ల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు,…

You cannot copy content of this page