దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

గుంటూరు నగరంలో వివాహిత మహిళ దారుణ హత్య

వార్డు నెంబర్ 1 ఎంప్లాయీస్ కాలనీలోని 10 వ లైన్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం. మహిళ ఒంటి పై పలుచోట్ల కత్తి పొట్లు. సంఘటన స్థలంలో హత్యకు వాడిన కోడి కత్తి లభ్యం మహిళ హత్యతో భయాందోళనలలో స్థానికులు. మహిళకు సూమర్…

నగరంలో మరో దారుణ ఘటన

Trinethram News : విశాఖ : ఆటో లో యువతి ని కిడ్నాప్ కు యత్నం ఆటో డ్రైవర్ యువతిని కిడ్నప్ చేసేందుకు ప్రయత్నం చేయడం తో ఆటో లో నుండి దూకేసిన యువతి యువతని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసిన…

రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు

Trinethram News : గుంటూరు పశ్చిమ నియోజకవర్గo లో…రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు… ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఎదురు దెబ్బ…. అనుహ్యంగా తెరమీదకు కొత్త వ్యక్తి రావడంతో పార్టీ…

నగరంలో అనధికారిక సైరన్లు మార్మోగుతున్నాయి

Trinethram News : హైదరాబాద్‌: నగరంలో అనధికారిక సైరన్లు మార్మోగుతున్నాయి. పోలీసు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలకు మాత్రమే ఇవి ఉండాలి. ధ్వని కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా నేతల వాహనాలకు సైరన్లు పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. కానీ…

గుంటూరు నగరంలో కలుషిత నీరుతాగి ఆసుపత్రి పాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : ప్రెస్‌నోట్‌, తేదీ- 10-02-2024 గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని…

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో బాపట్ల పట్టణం లో బైక్ ర్యాలీ… ఈ ర్యాలీలో కె భాస్కర్ రాజు, మున్నేశ్వరరావు, ఎం. శేషు కృష్ణ, పాపినేని నాగదేవి ప్రసాద్, కె. ప్రసాద్, జెడి.…

ఏలూరు నగరంలో హత్య

Trinethram News : ఏలూరు జిల్లా: ఏలూరు అమ్మిన పేట టిడిపి పార్టీ ఆఫీస్ వద్ద హత్య.. ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఏలూరు రెండో పట్టణ పోలీసులు.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page