దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

Trinethram News : Election Commission : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(EC) షాకిచ్చింది. ప్రచార ప్రకటనల పోస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అనుజ్ చందక్ ఓ…

త్వరలో దేశంలోని అన్ని గడియారాలు ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి

త్వరలో దేశంలోని అన్ని గడియారాలు(స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ను…

రాములవారి అభిషేకనికి సిద్ధమైన భారత దేశంలోని ప్రముఖ నదులలోని జలాలు

అయోధ్యలోని రామమందిరం లో రాములవారి అభిషేకనికి సిద్ధమైన భారత దేశంలోని ప్రముఖ నదులలోని జలాలు. జై శ్రీరాం సుప్రభాతం

దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం.

జోగులాంబ ఆలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ జోగులాంబ రైల్వే స్టేషన్ ను అమృత్‌స్టేషన్ కింద అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు..

You cannot copy content of this page