విశాఖలోని ప్రముఖ హోటల్ పై టాస్క్ఫ్ ఫోర్స్ పోలీసులు దాడులు

విశాఖ పట్నం: పేకాడుతున్న 9మంది అరెస్ట్ జూదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రూ.2.64లక్షల నగదు స్వాధీనం

అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు

వాషింగ్టన్ వీధిలో జరిగిన దాడిలో మరొకరి మృతి.. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుని వెళ్తుండగా ఘటన .. రోడ్డుపై పడేసి పేవ్‌మెంట్‌కేసి తలను బాది దారుణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నిందితుడి వివరాలు చెబితే 25 వేల డాలర్ల…

బాపట్ల జిల్లా అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిండి లో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

బాపట్ల జిల్లా అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిండి లో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు… 350 లీటర్ల బెల్లం వూట ధ్వంసం.. పాల్గొన్న రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి ఎస్సైలు వారి సిబ్బంది …

నాటు సారా తయారీ స్థావరంపై యాడికి UPS పోలీసుల దాడులు

Trinethram News : అనంతపురం నాటు సారా తయారీ స్థావరంపై యాడికి UPS పోలీసుల దాడులు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు యాడికి UPS పోలీసులు లక్ష్మంపల్లి గ్రామ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో…

కోడిపందాల స్థావరాలపై ఎస్సై వెంకట నరసింహం దాడులు

Trinethram News : కోడిపందాల స్థావరాలపై ఎస్సై వెంకట నరసింహం దాడులు బుచ్చినాయుడు కండ్రిగ మండలం -విజయ గోపాలపురం సమీపంలో కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారంతో స్థావరంపై దాడుల నిర్వహించిన ఎస్సై వెంకట నరసింహం ఐదు మందిని అదుపులో తీసుకుని…

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యాపారవేత్తలు సుబోధ్ సచర్, అశోక్ యదుకకు చెందిన రెండు ఫ్లాట్లు సహా బుర్రాబజార్కు చెందిన…

చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు

చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు… దీన్నిబట్టి దళితుల సంక్షేమంపై శ్రద్ధ ఎవరికి ఉందో అర్థమవుతుంది గుంటూరు, విజయవాడలో టిడిపి నేతలు ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో రండి చూపిస్తాం… క్రైస్తవ…

You cannot copy content of this page