School Car : స్కూలు ఆటోను ఢీ కొట్టిన లారీ: విద్యార్థిని మృతి

A lorry hit a school car: a student die Trinethram News : హైదరాబాద్:ఆగస్టు 17స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదవ తరగతి విద్యార్థిని, ఈరోజు ఉదయం కోల్పోయింది. తార్నాకలోని కిమితి కాల నీకి చెందిన పదో…

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

The lorry hit the RTC bus Trinethram News : జగిత్యాల జిల్లా:మే 17జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

నేడు రాజస్థాన్-గుజరాత్ ఢీ

Trinethram News : IPL-2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు…

ఆర్టీవో ఆఫీస్ దగ్గర స్కార్పియో కార్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ

Trinethram News : తిరుపతి ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రమాదానికి గురైన కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది…

నేడు ముంబై-బెంగళూరు ఢీ

Trinethram News : Mar 12, 2024, నేడు ముంబై-బెంగళూరు ఢీWPLలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా…

రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే!

2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే! విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం…

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

Trinethram News : గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి,…

మేనకూరు సెజ్ కు కార్మికులతో వెళుతున్న ఆటో ను ఢీ కొన్న లారీ,పలువురికి గాయాలు

Trinethram News : తిరుపతి జిల్లా..నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేట లోని మేనకూరు సేజ్ లోని వివిధ పరిశ్రమలకు  మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొన్న సంఘటన  హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో…

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పల్టీ కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎయిర్ పోర్ట్…

You cannot copy content of this page