చరిత్రలో ఈరోజు {డిసెంబర్ / – 22}
చరిత్రలో ఈరోజు {డిసెంబర్ / – 22}(Telugu / English) చారిత్రక సంఘటనలు 1953: సయ్యద్ ఫజల్ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది ( 1953డిసెంబరు 29 చూడు). 2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 జాతీయ గణిత దినోత్సవం.…