రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని…

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక డిజిటల్ లెర్నింగ్ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక డిజిటల్ లెర్నింగ్ ప్రారంభం ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న రెండు మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 8700 పాఠశాలలకు…

You cannot copy content of this page