బేస్తవారిపేట మండలంలో జాతీయ రహదారిపై లారీ దగ్ధం

Trinethram News : మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన…. మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై వెళుతున్న సిమెంట్ లారీ వెనుక టైర్ కు మంటలు అంటుకోవడంతో లారీని రహదారి పక్కన ఆపి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Trinethram News : కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడం మరియు సాధారణ నియామక ప్రక్రియను ముగించడం వల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన దాదాపు రెండు లక్షల మంది యువతీ, యువకులకు జరిగిన ఘోర అన్యాయాన్ని…

నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు.. నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు.…

జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ పేరు తొలగింపు

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులు ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు

జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు

Trinethram News : జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు ఇటీవల భారతదేశంలో అమలు చేయబడ్డాయి, వ్యక్తులు వారి పెన్షన్ డబ్బును యాక్సెస్ చేసే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తాయి.…

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం

నంద్యాల సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు

జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ

విశాఖ: మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ…. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.

నంది జాతీయ పురస్కారం అందుకున్న నూతి అభిలాష్

Trinethram News : హన్మకొండ జిల్లా : ఫిబ్రవరి 04యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ. విశ్వకర్మ సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల-2024 సందర్భంగా,మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కు చెందిన బ్రహ్మశ్రీ.డా. నూతి.…

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది

హైదరాబాద్‌: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ జాతీయ రహదారిపై రాష్ట్ర…

జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ…

You cannot copy content of this page