నేడు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభ లో పాల్గొననున్నారు

Trinethram News టీడీపీ అధినేత చంద్రబాబు రాకకోసం ఫ్లెక్సీలతో నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ ఫొటోలతో పసుపు మయం అయిన క్రోసూరు…పట్టణం..ఈరోజు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న.. బీసీ నాయకుడు ..జంగా మరియూ వారి ఆత్మీయులు పల్నాడు జిల్లా.. నేడు టిడిపి జాతీయ…

జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత

Trinethram News : Apr 02, 2024, జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూతటాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్‌ (73)…

వైద్య విద్య ప్రవేశ పరీక్షనీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌

వైద్య విద్య ప్రవేశ పరీక్షనీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌ -NMC జూన్‌ 23కు మార్చింది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఫర్‌ హెల్త్‌ సైన్సెస్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌లతో NMCకి చెందిన…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

Trinethram News : విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్…

జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం

Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..

జాతీయ ధూమపాన రహిత దినోత్సవం

సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది,తస్మాత్ జాగ్రత్త!ధూమపానం వల్ల కలిగే కంటి వ్యాధుల లక్షణాలు⦿అస్పష్టమైన దృష్టి⦿రంగులు సరిగా చూడలేకపోవడం⦿కాంతిని చూడలేకపోవడం⦿రాత్రి వేళ చూపు మందగించడం⦿డబుల్ విజన్⦿ముఖాలను గుర్తించడం కూడా కష్టమవడంధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ మీద…

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

ఉండవల్లి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

టీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

టీఎస్‌ఆర్టీసీకి 5 నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ తదితర విభాగాల్లో అవార్డులు ఈ నెల 15న దిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు..

You cannot copy content of this page