అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు

Trinethram News : అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఏకంగా మహిళా జడ్జిపై దాడికి దిగాడు. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టులోనే జడ్జిపైకి అమాంతం దూకి దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో…

మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌.రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం.2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌ సభ్యులు.

You cannot copy content of this page