జనవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 21.09 లక్షల మంది భక్తులు : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తాం : ఈవో ధర్మారెడ్డి

చరిత్రలో ఈరోజు జనవరి 31

చరిత్రలో ఈరోజు జనవరి 31 సంఘటనలు 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి. 1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర…

చరిత్రలో ఈరోజు జనవరి 28

సంఘటనలు 1898: వివేకానందుని ప్రబోధాలతో ప్రభావితమై సిస్టర్ నివేదిత భారత్ వచ్చింది. 1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం. 1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. జననాలు 1865:…

చరిత్రలో ఈరోజు జనవరి 26

చరిత్రలో ఈరోజు జనవరి 26 సంఘటనలు 1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది. 1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ.. 1950:భారత గణతంత్ర దినోత్సవం.…

చరిత్రలో ఈరోజు జనవరి 25

చరిత్రలో ఈరోజు జనవరి 25 సంఘటనలు 1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రం దక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది 1918: రష్యన్ సామ్రాజ్యం నుండి “సోవియట్ యూనియన్” ఏర్పడింది. 1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు…

చరిత్రలో ఈరోజు జనవరి 22

చరిత్రలో ఈరోజు జనవరి 22 సంఘటనలు 1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి 1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది 1980: భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం. 1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్నపురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల…

జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

చరిత్రలో ఈరోజు జనవరి 20

చరిత్రలో ఈరోజు జనవరి 20 సంఘటనలు 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు. 1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. 1995: తాజ్‌మహల్‌ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను…

చరిత్రలో ఈరోజు జనవరి 18

చరిత్రలో ఈరోజు జనవరి 18 సంఘటనలు 1896: –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది. 1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. 2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

You cannot copy content of this page