Roads : రహదారులను అభివృద్ధి చేయనున్నారు

Trinethram News : Andhra Pradesh : గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు.. గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు.., మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు… రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి…

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు. అనంతరం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు.

Other Story

You cannot copy content of this page