PM Narendra Modi : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Indian Prime Minister Narendra Modi held bilateral talks with Ukrainian President Zelensky Trinethram News : ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం…

Revanth : నేడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్ చర్చలు

Revanth’s talks with the President of the World Bank today Trinethram News : అమెరికా : ” తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. జోడింపులు అనేక సమావేశాలలో పాల్గొనడం. ఈరోజు…

రిలయన్స్‌తో మస్క్ చర్చలు?

Trinethram News : భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్‌లైన్ ఓ కథనం ప్రచురించింది.…

నేడు రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు

Trinethram News : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు మరోసారి కేంద్రం…

రైతులతో కొనసాగుతున్న కేంద్ర మంత్రుల చర్చలు

రైతు నేతలతో చండీగఢ్‌లోని హోటల్‌ లో జరుగుతున్న సమావేశం లో పాల్గొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల మధ్య మూడవసారి జరుగుతున్న చర్చలు గతంలో ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 12న జరిగిన చర్చలు విఫలం…

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు. చర్చలు విఫలం…

రేపు ఉత్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఏపీ: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు.

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం

అమరావతి అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. అంగన్వాడీలతో మంత్రి బొత్స, సజ్జల చర్చలు.. సమ్మె విరమించిన అంగన్వాడీలు.. జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ.. రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన అంగన్వాడీలు.. రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ప్రభుత్వ…

అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం

అమరావతి అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం… సమ్మె విరమించిన అంగన్వాడీలు… నేటి నుంచి వీధుల్లో చేరనున్న అంగన్వాడీ వర్కర్స్ మొత్తం 10 డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఉద్యమ కాలంలో అంగన్వాడీలకు జీతాలు…

అయోధ్య వేదికగా.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు – మాజీ సీజేఐ ఎన్వీ రమణ మధ్య చర్చలు

అయోధ్య వేదికగా.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు – మాజీ సీజేఐ ఎన్వీ రమణ మధ్య చర్చలు.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల…

You cannot copy content of this page