గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమ గాముల ఎంపిక
Trinethram News : చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా…
Trinethram News : చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా…
స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా చిలకలూరిపేట :స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి కు వైఎస్ఆర్సిపి పార్టీ సముచిత స్థానాన్ని కల్పించింది. దరీయా వలికు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి లో…
హైదరాబాద్లోని బైరామల్గూడ జంక్షన్లో 1.78 కిలోమీటర్ల పొడవైన 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది. ఇది ఒవైసీ జంక్షన్ నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్ (BN రెడ్డి నగర్ వైపు) వరకు IRR…
రెడ్ బుక్ పేరిట అవినీతి అధికారులకు లోకేశ్ హెచ్చరికలు లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయన్న సీఐడీ లోకేశ్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
AP: తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ‘పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ. ఆనాడు మంత్రిగా లోకేశ్ ఏం చేశారో చెప్పగలరా? నేను గంజాయి డాన్ అని ఆరోపిస్తున్నారు.…
Trinethram News : విజయవాడ: టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు.…
అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు…
Trinethram News : భూపాలపల్లి జిల్లా : ఫిబ్రవరి 12తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు. వన్యప్రాణాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి…
మేడారం జాతర కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ క్యూలైన్ల ద్వారా బస్సుల్లో సురక్షిత గమ్య స్థానాలకు చేరుకోవచ్చు…..
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముంబై, సూరత్, వారణాసి మరియు వైజాగ్ వంటి నగరాల కోసం నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను అభివృద్ధి చేసింది. 2047 నాటికి $ 30 ట్రిలియన్ల GDP సాధించడమే లక్ష్యం.…
You cannot copy content of this page