విశాఖ ఎంపీ గాజువాక శాసనసభ స్థానానికి నేడు కేఏ పాల్ నామినేషన్

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో…

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

అమరావతి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు. పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. సీఎం రేవంత్‌రెడ్డితో కేఏ పాల్‌ భేటీసీఎం రేవంతే తనను ఆహ్వానించారని… పలు అంశాలపై చర్చలు జరిపామన్న కేఏ పాల్‌.. రేవంత్‌ తనను ఎంతో మర్యాదగా చూశారన్న పాల్‌…

జెడి లక్ష్మీనారాయణ పార్టీపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

జెడి లక్ష్మీనారాయణ పార్టీపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు… కొత్త పార్టీ పెట్టేందుకు బిజెపి ఆర్ఎస్ఎస్ జెడికి 1000 కోట్లు సమకూర్చిందని విమర్శ… ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతోనే పార్టీ పెట్టారన్నారు… లోక్ సత్తా, వైయస్సార్ టిపి లాగానే జై భారత్ పార్టీ కూడా…

You cannot copy content of this page