ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Woman dies after falling under RTC bus in Khammam district Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు…

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి…

ప్రపంచంలోని ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

Trinethram News : గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల…

ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా…

బైక్ సీటు కింద రక్తపింజర

Trinethram News : మహబూబ్‌నగర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై ఏపీలోని తాడిపర్తికి వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకుల వద్ద ఉన్నట్టుండి బైక్‌ ఆగిపోవడంతో.. మెకానిక్‌‌కు చూయించారు.మెకానిక్‌ పరికరాలు…

రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…

జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్లు

ఉత్తరప్రదేశ్ : జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్లు జ్ఞానవాపి మసీదు కిందిభాగంలో హిందూ దేవతల విగ్రహాలు జ్ఞానవాపి మసీదుపై పురావస్తుశాఖ సర్వేలో సంచలన విషయాలు హిందూ, ముస్లిం లాయర్లకు చేరిన పురావస్తుశాఖ నివేదిక కాపీలు హిందూ ఆలయాన్ని కూల్చి…

పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి

పల్నాడు జిల్లా…… పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి మాచవరం మండలం పిల్లుట్ల నుండీ సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం చేజర్ల కు తల్లి లింగిశెట్టి రత్తమ్మ 80 సంవత్సరాలు కొడుకు లింగిశెట్టి రామారావు 50…

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా… కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ రాష్ట్రంలో పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య…

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. నాగార్జున సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేమన్న సాగర్ చీఫ్ ఇంజనీర్.. సాగు…

You cannot copy content of this page