Sabarimala Airport Project : శబరిమల విమానాశ్రయం ప్రాజెక్ట్ PM గతి శక్తి చొరవ కింద ఆమోదం పొందింది

The Sabarimala Airport project has been approved under the PM Gati Shakti initiative రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్టు శబరిమల విమానాశ్రయం అన్ని అడ్డంకులను దాటుకుని ముందుకు సాగుతోంది.ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం చేరికతో…

Student Died : ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి

A student died after falling under a school bus Trinethram News : 2nd Aug 2024 :జనగామ జనగామ జిల్లాలో విషాదం ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి స్కూల్ బస్సు దిగుతుండగా బ్యాగు…

ఎన్ టి పి సి కి వచ్చే అవార్డుల కింద ఎంతోమంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు దాగి ఉన్నాయి

The lives of many contract workers are hidden under the awards to NTPC గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అవార్డుల ధ్యాసే తప్ప రక్షణ చర్యలపై ఎన్టిపిసి యాజమాన్యానికి శ్రద్ధ లేదు IFTU రాష్ట్ర నాయకులు తోకల…

బస్సు కింద పడి యువకుడు నుజ్జునుజ్జు

The young man fell under the bus and died Trinethram News : Jun 08, 2024, కేరళలోని త్రిసూర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ జాఫర్ అనే యువకుడు స్కూటర్‌పై గురువాయూర్ రహదారిలో వేగంగా…

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Woman dies after falling under RTC bus in Khammam district Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు…

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి…

ప్రపంచంలోని ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

Trinethram News : గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల…

ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా…

బైక్ సీటు కింద రక్తపింజర

Trinethram News : మహబూబ్‌నగర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై ఏపీలోని తాడిపర్తికి వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకుల వద్ద ఉన్నట్టుండి బైక్‌ ఆగిపోవడంతో.. మెకానిక్‌‌కు చూయించారు.మెకానిక్‌ పరికరాలు…

రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…

You cannot copy content of this page