ఆర్జీ వన్ లో ఏఐటియుసి మెంబర్ షిప్ కోసం కార్మికుల చే సంతకాల సేకరణ ప్రారంభం

ఆర్జీ వన్ లో ఏఐటియుసి మెంబర్ షిప్ కోసం కార్మికుల చే సంతకాల సేకరణ ప్రారంభం. ప్రతి కార్మికుడు మెంబర్ షిప్ చేయాలి. ఏఐటియుసి ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్మిక వర్గం సహకరించాలి. జిడికే వన్ ఇంక్లైన్ లో మెంబర్…

సింగరేణి లో సులబ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న సఫాయి కార్మికుల కు సవరించిన వేతనాలను చెల్లించాలి.

సింగరేణి లో సులబ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న సఫాయి కార్మికుల కు సవరించిన వేతనాలను చెల్లించాలి. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వేతనాలు సవరించి జారీ చేసిన ఉత్తర్వులను కాంట్రాక్టర్ అమలు చేయాలి. రోజుకు రూ.631.85 పై. ఇవ్వాల్సి ఉండగా…

ఎన్ టి పి సి కాంట్రాక్ట్ కార్మికుల కు సదుపాయాలు కల్పించాలి

ఎన్ టి పి సి కాంట్రాక్ట్ కార్మికుల కు సదుపాయాలు కల్పించాలిఢిల్లీలో హెచ్ఆర్ డైరెక్టర్ కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సదుపాయాలు కల్పిస్తూ రామగుండం అభివృద్ధికి ప్రత్యేక…

పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం సిఐటియు

పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం సిఐటియు, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు ఉదయం ఏడు గంటలకు జీడికే -1&3 ఇంక్లైన్ పిట్ కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షతన ద్వారా…

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్., త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఇటుక బట్టిల్లో పని…

సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం నిర్ణయం చేయాలి సిఐటియు

సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం నిర్ణయం చేయాలి సిఐటియు తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రామగుండం1, ఏరియా బ్రాంచి కమిటీ సమావేశం ఆరెపల్లి రాజమౌళి అధ్యక్షతన…

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు తరలిరావాలని పిలుపు. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కొత్తగూడెంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది*. ఈ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా…

పోరాటాలతోటే కార్మికుల సమస్యలు పరిష్కారం

పోరాటాలతోటే కార్మికుల సమస్యలు పరిష్కారం సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావుసిఐటియు జిల్లా విస్తృత సమావేశం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని శ్రామిక భవన్లో కామ్రేడ్ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చే ప్రకటన చేయించాలి, ఉల్లి మొగిలి

కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చే ప్రకటన చేయించాలి, ఉల్లి మొగిలి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న నేటికీ వేతనాలు పెరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్…

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సీఐటీయు

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సీఐటీయు తుమ్మల.రాజారెడ్డిసింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని అర్జీ1, ఏరియా వర్క్ షాప్ లో నంది నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి…

Other Story

You cannot copy content of this page