భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసిన రేగొండ మండల ఎంపీటీసీ లు

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసిన రేగొండ మండల ఎంపీటీసీ లు రేగొండ మండల ఎంపీపీ పున్నం లక్ష్మి పై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టగా దానిని ఆమోదించిన రిటర్నింగ్ అధికారి (ఆర్ డి ఓ), నూతన ఎంపీపీ ఎంపికై…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని…

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు (13-12-2023):• పాయకరావుపేట నియోజకవర్గం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.• ఆసియా ఖండం సహకార రంగంలో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ ఏటికొప్పాకలో 1932-33లో…

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు (12-12-2023): పాయకరావుపేట మండలం నామవరంలో తమలపాకు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • మా మండలంలో సత్యవరం, మాసాహేబ్ పేట, అరట్లకోట, మంగవరం, పెదరామభద్రపురం, కొత్తూరు, శ్రీమపురం తమలపాకు…

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాదులోని వారినివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాదులోని వారినివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినకేశినేని శివనాద్( చిన్ని) చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలోతెలుగుదేశం పార్టీకి మరియు శ్రేణులకుపవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా అభినందించిన కేశినేని చిన్ని.. పార్లమెంటు పరిధిలో చిన్ని…

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 11తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం…

Other Story

You cannot copy content of this page