నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన

నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. Trinethram News : పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును పరిశీలించనున్న పవన్ ఆసియాలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్…

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Trinethram News : కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల (Elections) వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ (Gun) కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే…

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయ ప్రచార యాత్రలు జోరందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజ బనగానపల్లె‎లో ప్రజా గళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ…

టీడీపీలో చేరనున్న కర్నూలు ఎంపీ

Trinethram News : అమరావతి వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఇటీవల రాజీనామా చేశారు. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న కర్నూల్ ఎంపి సంజీవ్ కుమార్

గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు

Trinethram News : గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు – ముద్దాయిని అరెస్టు చేసి నకిలీ హాల్ టికెట్ తయారు…

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష

Trinethram News : కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 21కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు వేసింది. క‌ర్నూలు…

శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారికి “11” కోట్ల విలువైన “స్వర్ణ” రధాన్ని సమర్పించిన ఒక “అజ్ఞాత” భక్తుడు.

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా

వై.ఎస్.ఆర్ జిల్లా.. కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్. కర్నూలు రేంజ్ నూతన డి.ఐ.జి గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సి.హెచ్…

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

Trinethram News : కర్నూలు జిల్లా : ఫిబ్రవరి 02కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు. గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో…

Other Story

You cannot copy content of this page