Vijayawada : విజయవాడలో కన్నీటి దృశ్యాలు

Tearful scenes in Vijayawada Trinethram News : విజయవాడ చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుము లోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబసభ్యులు. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి…

You cannot copy content of this page