ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి Trinethram News : హైదరాబాద్ – ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చిన లారీ ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర…

సాకేతిక లోపంతో ఘట్కేసర్ స్టేషన్లో ఆగివున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్

Trinethram News : హైదరాబాద్ :మార్చి13సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లవలసిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆగిపోయింది. 5:00 గంటలకు నాంపల్లి నుంచి తంబరం వెళ్లేందుకు బయలుదేరిన చార్మినార్…

హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది

Trinethram News : 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో…

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్‌ అకౌంట్‌లో సంబంధం లేదని పోస్టులు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. విషయాన్ని తక్షణమే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టికి…

Other Story

You cannot copy content of this page