సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…

జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి.. పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు

Trinethram News : ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి…

నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ గా వనుం కల్యాణి ?

Trinethram News : నరసాపురం వైసీపి ఏంపీ అభ్యర్థి గా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వనుం కల్యాణి కి దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది!

నరసరావుపేట ఎంపీ లావు రాజీనామాపై నరసరావుపేట ఎమ్మెల్యే కామెంట్స్

నరసరావుపేట ఎంపీ లావు రాజీనామాపై నరసరావుపేట ఎమ్మెల్యే కామెంట్స్ నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమే.. అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావించింది.. ఎంపీ లావు రాజీనామాతో పార్టీకి నష్టం లేదు.. ప్రాంతీయ పార్టీలలో అధిష్ఠాన నిర్ణయానికి…

వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు

వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు. ఎంపీ పదవికి కూడా రాజీనామా పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి…

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ అయ్యారు. ఏపీలో…

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌ రాజమహేంద్రవరం: దళితులంటే సీఎం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు..…

టికెట్ కోసం టఫ్ ఫైట్.. హాట్ సీటుగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం

Trinethram News : మహబూబ్‌నగర్ జనవరి17(జోగులాంబ ప్రతినిధి):- మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించారు.ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు భక్తి, ఇతర సామాజిక కార్యక్రమాలతో జనానికి చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు…

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి 19 వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణకు అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి సామాజిక న్యాయ…

ఇప్పటివరకు ఖరారైన వైసీపీ ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం – పేరాడ తిలక్ విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి (ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నారు) ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ (తొలిసారి బరిలోకి, తణుకు ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు) విజయవాడ…

You cannot copy content of this page