NCP Party : ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో

NCP Party North Telangana Central Office తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పట్టణంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎన్సీపీ…

Floods in North Korea : ఉత్తర కొరియాలో వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష

30 people sentenced to death for not preventing floods in North Korea Trinethram News : ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన మరోసారి బయట పడింది. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు,…

Independence Day : ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

NCP Party North Telangana Central Office celebrated Independence Day grandly గోదావరిఖని పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం…

NCP party : ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయం ప్రారంభం

North Telangana central office of NCP party inaugurated గోదావరిఖని పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు , రామగుండం…

Ongoing Surface : ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల అవర్తనము.

Ongoing surface precipitation over the surrounding areas of North Chhattisgarh Trinethram News : విశాఖపట్నం : సముద్ర మట్టనికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్న ఉపరితల అవర్తనము. సముద్ర మట్టము…

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు, విమానాలు .ఢిల్లీ చేరుకోవాల్సిన కొన్ని…

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లిన భట్టి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీమతి మల్లు నందినివిక్రమార్క గారు ది:23-12-2023 భద్రాచలం– శ్రీ…

You cannot copy content of this page