T20 : నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20
నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…
నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…
Today India Vs England semis match నేడు ఇండియా Vs ఇంగ్లాండ్ సెమీస్ పోరు Trinethram News : T20 WC 2024 మెగాటోర్నీ సెమీఫైనల్స్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ సమరానికి భారత్ సిద్ధమైంది. జార్జ్ టౌన్ వేదికగా…
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…
3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.
రాంచీ టెస్ట్: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్ టార్గెట్ 192 పరుగులు.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్, కుల్దీప్ యాదవ్కు 4…
విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్(104)శతకంతో రాణించగా.. అక్షర్(45), శ్రేయస్(29), అశ్విన్ (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు.…
Trinethram News : విశాఖ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమ్ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్మన్ గిల్ (34), రజత్ (32),…
ఉప్పల్ టెస్ట్లో భారత్ టార్గెట్ 231 పరుగులు. స్వల్ప లక్ష్య చేధనలో తడబడ్డ భారత ఆటగాళ్లు. 29 రన్స్ తేడా తో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్ స్కోర్లు భారత్…
Trinethram News : సాధారణంగా క్రికెట్లో ఓవర్త్రో ద్వారా బౌండరీకి వెళ్తే.. అప్పటికే చేసిన పరుగులకు ఆ బౌండరీని జోడిస్తారు. ఆ బంతిని ఎదుర్కొన్న బ్యాటర్ ఖాతాలో ఈ పరుగులు జమ చేస్తారు. ఒకవేళ బంతి బ్యాట్కు తాకినప్పుడే ఈ నిబంధన…
Trinethram News : భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఈరోజు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం లో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో టీ బ్రేక్ తర్వాత…
You cannot copy content of this page