రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు పట్టబోతోంది

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుంది….. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి దాదాపు 100 కార్లతో ర్యాలీగా కార్యక్రమాన్ని విజయవంతం జరిపిన బాపట్ల…

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్ల ప్రారంభం. ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు…

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ…

ఆంధ్రప్రదేశ్‌లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

అమరావతి.. ఆంధ్రప్రదేశ్‌లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి.. రూ.40 పెంచుకునేందుకు 10 రోజులు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

You cannot copy content of this page