భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు…

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు

కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు.. రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపు రేఖలను పూర్తిగా మార్చేలా రూ.4,369 కోట్లతో చేపట్టనున్న…

కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ

Trinethram News : హైదరాబాద్‌: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా…

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ. బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు,…

జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించబడిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, మరియు కమ్యూనికేషన్స్,పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసి…

శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎంతటి చర్యలు ఐనా తీసుకుంటాం – వైఎన్ శాస్త్రి

శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎంతటి చర్యలు ఐనా తీసుకుంటాం – వైఎన్ శాస్త్రి శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ముందడుగు వేస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు వైఎన్ శాస్త్రి తెలిపారు.ఆదివారం శ్రీకాకుళం లోని ఒక ప్రైవేట్ హోటల్లో…

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ హెల్త్ సెంటర్ తో పాటు బహుళప్రయోజన సౌకర్య గోదాము ను ప్రారంభించిన వినుకొండ…

కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాలి : సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాలి : సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కేపీ.వివేకానందనిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై…

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద … ఈరోజు సాయంత్రం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫామ్ గ్రోవ్’ స్ నందు కొంపల్లి మున్సిపాలిటీ మహిళ అధ్యక్షురాలు ఎడమ సంగీత భాస్కర్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన…

You cannot copy content of this page