భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా అదాని

Trinethram News : భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా అదాని హైదరాబాద్ జనవరి5 : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో…

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెబీ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి ఈ కోర్టుకు ఉన్న అధికారం పరిమితం అని సుప్రీంకోర్టు పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్ ఇష్యూలో 24 పెండింగ్‌లో ఉన్న…

You cannot copy content of this page