శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తుంది అని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.

బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనపై హైదరాబాద్ షీ టీమ్స్ అణిచివేత

Trinethram News : హైదరాబాద్ షీ టీమ్స్, పబ్లిక్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై షీ టీమ్స్ గణనీయమైన చర్యలు తీసుకున్నాయి. ఇటీవలి సంఘటనలు ప్రజల మర్యాదను విస్మరించడం మరియు బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

హైదరాబాద్‌ టు వైజాగ్‌

Trinethram News : హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

నేడు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

Trinethram News : వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…

కోచ్‌ జైసింహా తీరుపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆదేశం మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోచ్‌ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం ఘటనపై పూర్తిస్థాయి విచారణ…

హైదరాబాద్ లోని పాతబస్తీలో ఐటీ సోదాలు

Trinethram News : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. గతంలో ఐటీ సోదాలు జరిగిన సమయంలో…

హైదరాబాద్ నుంచి 19 మంది బీహార్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రానికి బయలుదేరారు

క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో ఈనెల 4 నుంచి ఎమ్మెల్యేల శిబిరం కొనసాగింది. రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రేపు బ‌ల‌నిరూప‌ణ చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు…

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం.. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు..

You cannot copy content of this page